న్యూస్ కార్నర్
హోమ్ న్యూస్ కార్నర్
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్, సమా ...30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 29, 2019) రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మార్చి 4 నుంచి 2 ...30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
ఇస్రో కేంద్రమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వచ్చే నెల 11న పోలార్ ...30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు, ఉప్పర్పల్లి నివాసి గోల్కొండ సురేందర్రెడ్డి డెంగీతో శుక్రవారం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించ ...30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
ప్రియాంకరెడ్డి మర్డర్ కేసులో A4 చింతకుంట చెన్నకేశవులు (20). ఇతని తల్లి జయమ్మ మాట్లాడుతూ ...మహ్మద్ ఆరిఫ్తో స్నేహం చేసిన తర్వాతే నా కొడ ...30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్
బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా&n ...30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
జపాన్ మాజీ ప్రధాని, నేవీ లెఫ్టినెంట్ యసుహిరో (101) మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుది శ్వాసవిడిచినట్టు కుటుంబ సభ్యులు, సన్నిహితులు త ...30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ జగన్
వైఎస్ఆర్ నవశకం పేరిట విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ కార్డులు జారీ చేయనున్నారు. అర్హులైన విద్యార్థులకు రీయింబర్స్ ...30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి 45-48 సీట్లు వస్తాయని పార్టీ సర్వేలో వెల్లడైంది. సీఎం రఘువర్ దాస్ నేతృత్వంలో తిరిగి రెండోసారి పార్టీ సునా ...30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
పశు వైద్యురాలు ‘ప్రియాంక రెడ్డి’ ఘటనతో షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను కఠినంగా శ ...30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
ఢిల్లీ సమీపంలో అతిపెద్ద విమానాశ్రయం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఢిల్లీ శివారులోని నోయిడా వద్ద దాదాపు ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో రూ.29, ...30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ పుటే ...30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
హాంకాంగ్లో ప్రజాస్వామ్య కోసం పోరాడుతున్న ఉద్యమకారులకు మద్దతుగా రూపొందిన ఒక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ...30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
టిడిపి అధినేత చంద్రబాబు రాజధాని పర్యటనలో ఆయన కాన్వాయ్ పై జరిగిన దాడి పై , ఏపి డీజీపి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు ...30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
‘ఫాస్టాగ్’ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విధానం అన్ని టోల్ గేట్ల వద్ద రేపటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం స ...30 Nov 2019, 1:00 PM
Categories
Menus
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.