
తన వద్దకు వచ్చే ధనిక భక్తులతో చినజీయర్ స్వామి క్యాన్సర్ పేషంట్ల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు . ఈ విషయంపై చినజీయర్ స్వామితో పాటు కేసీఆర్ కు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వంపై వెంటనే స్పందించాలని లేకుంటే ఉద్యమిస్తానని పేర్కొన్నారు. స్లమ్ ఏరియాల్లో ప్రజలు డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా రోగులకు బెడ్ లు దొరకని పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. రోగాలతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే వేలకు వేలు బిల్లులు వేస్తున్నారని, దీంతో ప్రజలు అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.